'వీరసింహారెడ్డి'పై ప్రభుత్వం కొరఢా.. అంతు చూసేందుకు యాక్షన్ ప్లాన్

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (09:36 IST)
హీరో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "వీరసింహారెడ్డి". ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఇందులో ఏపీలోని వైకాపా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పలు సందర్భాల్లో డైలాగులు ఉన్నాయి. ఈ డైలాగులకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం జగన్ ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లింది. 
 
ఈ నేపథ్యంలో వాటిని చిత్రంలో ఏయే సందర్భాల్లో ఉపయోగించారు. ఎవరినుద్దేశించి అన్నారో స్వయంగా తెలుసుకోవడానికి కొందరు కీలక అధికారులు గురువారం రాత్రి ఈ సినిమాను చూసినట్టు ప్రచారం జరుగుతోంది. వీరు సర్కారుకు వ్యతిరేకంగా కొన్ని సంభాషణలు ఉన్నట్టు గుర్తించారు. ఇదే అంశాన్ని వారు నివేదిక రూపంలో అందజేశారు. దీంతో వీరసింహారెడ్డి సంగతేంటో చూడాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments