Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య "జై సింహా' ... 16 వరకు ప్రత్యేక షోలకు అనుమతి

నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం 'జై సింహా'. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుగగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.

Webdunia
శుక్రవారం, 12 జనవరి 2018 (08:40 IST)
నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం 'జై సింహా'. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుగగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. 
 
ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ‘జై సింహా’ సినిమాను 24X7 ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
అయితే, ఈ స్పెషల్ షోలను అర్థరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు నిర్వహించాలని, ప్రేక్షకుల రద్దీ, బ్లాక్ టికెట్ల అమ్మకాలు ఎక్కువవుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ చిత్ర నిర్మాత సి. కళ్యాణ్ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరాఖండ్‌లో జలప్రళయం... 10 సైనికుల మిస్సింగ్

అప్పులు బాధ భరించలేక - ముగ్గురు కుమార్తెలను గొంతుకోసి హత్య.. తండ్రి ఆత్మహత్య

ప్రేమ వివాహాలపై నిషేధం విధించిన పంజాబ్‌ గ్రామం!!

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments