Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య "జై సింహా' ... 16 వరకు ప్రత్యేక షోలకు అనుమతి

నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం 'జై సింహా'. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుగగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.

Webdunia
శుక్రవారం, 12 జనవరి 2018 (08:40 IST)
నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం 'జై సింహా'. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుగగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. 
 
ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ‘జై సింహా’ సినిమాను 24X7 ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
అయితే, ఈ స్పెషల్ షోలను అర్థరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు నిర్వహించాలని, ప్రేక్షకుల రద్దీ, బ్లాక్ టికెట్ల అమ్మకాలు ఎక్కువవుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ చిత్ర నిర్మాత సి. కళ్యాణ్ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments