Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనే ఆంటీ అంటే మీరు తాతయ్య అయిపోయినట్టేగా.. యాంకర్ శ్యామల

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (19:15 IST)
తగ్గేదే లే.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ శ్యామల, సీనియర్ నటుడు రాజా రవీంద్రల మధ్య సూపర్ టాక్ నడిచింది. నవీన్ చంద్ర కథానాయకుడిగా 'దండు పాళ్యం' ఫేమ్ శ్రీనివాస్ రాజు రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'తగ్గేదే లే' సినిమాను భ్రద ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 4న రిలీజ్ అవుతుంది.
 
ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో యాంకర్ శ్యామలను సీనియర్ నటుడు రాజా రవీంద్ర ఆంటీ అంటూ కామెడీగా ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఇచ్చిన కౌంటర్‏కు షాకయ్యాడు. 
 
ఈ కార్యక్రమంలో రాజా రవీంద్ర తన స్పీచ్ ముగిస్తూ శ్యామల ఆంటీకి థ్యాంక్స్ అనేశాడు. ఇక అక్కడే ఉన్న శ్యామల ఆయన మాటలను చాలా స్పోర్టివ్‏గా తీసుకుంటూ రాజా రవీంద్రకు తన స్టైల్లో కౌంటరిచ్చింది.
 
దీంతో తనను ఆంటీ అనడంపై సీరియస్ కాకుండా తెలివిగా సెటైర్ వేసింది శ్యామల. అబ్బా..హా.. అర్రె.. నేనే ఆంటీ అంటే మీరు తాతయ్య అయిపోయినట్టే చక్కగా అంటూ కౌంటరిచ్చింది. దీంతో శ్యామల సమాధానంకు రాజా రవీంద్ర షాకయ్యారు.

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments