Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిని ఆ విషయంలో ప్రశ్నించిన హాట్ యాంకర్ రష్మి... ఎందుకు..?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (15:19 IST)
సోషల్ మీడియాలో రష్మి గౌతమ్ చురుగ్గా ఉంటోంది. సమాజంలో జరుగుతున్న వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలను సంధిస్తోంది. గతంలో కూడా రష్మిగౌతమ్ కొన్ని విషయాలపై తీవ్రంగానే స్పందించింది. తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్‌లో జరిగిన చిన్నారిపై అత్యాచారం, హత్య పై ఘాటుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రశ్నించింది.
 
నరేంద్రమోడీ గారు.. మీరేమో భేటీ బచావో. భేటీ పడావో అంటారు. అమ్మాయిలను చదివించండి.. అమ్మాయిలను కాపాడండి అంటున్నారు. కానీ అమ్మాయిలు ఎక్కడున్నారు. వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. ఇక అమ్మాయిలు ఎక్కడ మిగులుతారు. ఈ భేటీ బచావో.. భేటీ పఢావో ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది యాంకర్ రష్మి. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments