Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కేజీఎఫ్ -2' క్లైమాక్స్‌కు వచ్చేసింది..

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (14:37 IST)
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూల్‌గా 'కేజీఎఫ్ -2' పతాక సన్నివేశాలకు సంబంధించిన వర్క్ జరుపుతున్నాడు. నవంబర్ చివరి వారంలో హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో హీరో యశ్, విలన్ సంజయ్ దత్ పై కీలక సన్నివేశాలను ప్రశాంత్ నీల్ చిత్రీకరించాడు. అయితే... నవంబర్30న బ్రేక్ ఇచ్చిన ప్రశాంత్ నీత్ తాజాగా మళ్ళీ క్లైమాక్స్ బాలెన్స్ వర్క్ షూటింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. 
 
ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ను తమిళ ఫైట్ మాస్టర్స్ అన్బు, అరివు బ్రదర్స్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను 'క్లైమాక్స్ ఇట్ ఈజ్, రాకీ వర్సెస్ అథేరా' అనే కాప్షన్ తో ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు.
 
అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి, జనవరి 8న హీరో యశ్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేస్తారని తెలిసిందే. ఇకపోతే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమా చేయబోతున్నాడనే ప్రకటన ఇటు తెలుగు, అటు కన్నడ రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments