Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్‌తో స్టెప్పులేయనున్న రంగమ్మత్త..

Webdunia
మంగళవారం, 5 మే 2020 (11:25 IST)
యాంకర్ అనసూయ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులేయనుంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' పేరుతో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా ఆయనతో కలిసి అనసూయ స్పెషల్ సాంగ్ చేయనుందనే టాక్ వినిపిస్తుంది. 
 
ఇప్పటికే ఈ సినిమాలో చిరుతో కలిసి రెజీనా మాస్ సాంగ్ చేయగా, అనసూయ స్పెషల్ డ్యాన్స్‌ చేయనుంది. ఈ సినిమాలో చరణ్‌కు చెల్లెలి పాత్రలో నిహారిక కొణిదెల నటించనుందని సమాచారం.
 
కాగా యాంకర్‌గా, నటిగా అలరిస్తున్న అనసూయ అప్పడప్పుడు స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తున్న సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్ సినిమాలో సూయ సూయ అంటూ చిందులేసిన అనసూయ.. ఎఫ్-2లోను స్పెషల్ సాంగ్‌తో అలరించింది. తాజాగా రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులేయనున్నట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments