Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్‌తో స్టెప్పులేయనున్న రంగమ్మత్త..

Webdunia
మంగళవారం, 5 మే 2020 (11:25 IST)
యాంకర్ అనసూయ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులేయనుంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' పేరుతో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా ఆయనతో కలిసి అనసూయ స్పెషల్ సాంగ్ చేయనుందనే టాక్ వినిపిస్తుంది. 
 
ఇప్పటికే ఈ సినిమాలో చిరుతో కలిసి రెజీనా మాస్ సాంగ్ చేయగా, అనసూయ స్పెషల్ డ్యాన్స్‌ చేయనుంది. ఈ సినిమాలో చరణ్‌కు చెల్లెలి పాత్రలో నిహారిక కొణిదెల నటించనుందని సమాచారం.
 
కాగా యాంకర్‌గా, నటిగా అలరిస్తున్న అనసూయ అప్పడప్పుడు స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తున్న సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్ సినిమాలో సూయ సూయ అంటూ చిందులేసిన అనసూయ.. ఎఫ్-2లోను స్పెషల్ సాంగ్‌తో అలరించింది. తాజాగా రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులేయనున్నట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments