Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంత కన్నా నేను ఏమి చెప్పలేను.. అమితాబ్‌ ట్వీట్

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (11:18 IST)
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అట్టుడికిస్తోంది. కరోనా వైరస్ పేద, ధనికా తేడా లేకుండా కాటేస్తోంది. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే అమితాబ్‌తో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్య కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇలా కరోనా బారిన పడిన అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, సాధారణ వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. అయితే తనని కంటికి రెప్పలా కాపాడుతున్న వైద్యులకి సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసిన బిగ్ బీ, తాజాగా తన ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు.
 
"మా ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ తమపై కురిపిస్తున్న ప్రేమ, ఆశీర్వాదం, ప్రార్థనలు అన్నీ చూశానని తెలిపారు. అమితమైన ప్రేమకి తన కృతజ్ఞతలు. ఆస్పత్రిలో చాలా రూల్స్ కఠినంగా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా మా ఆరోగ్యం కోసమే. ఇంత కన్నా నేను ఏమి చెప్పలేను .. ప్రేమతో..." అంటూ అమితాబ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments