Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఆస్తులను కుమారుడు - కుమార్తెకు సమానంగా పంచాలి : అమితాబ్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అది ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాను చనిపోతే తన ఆస్తులను ఏ విధంగా పంచాలన్నదే ఆ పోస్ట్ సారాంశం.

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (10:41 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అది ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాను చనిపోతే తన ఆస్తులను ఏ విధంగా పంచాలన్నదే ఆ పోస్ట్ సారాంశం. 
 
తన స్వదస్తూరితో, తన మరణానంతరం ఆస్తుల పంపకం వివరాలు రాసిన ప్లకార్డును అమితాబ్ ప్రదర్శించారు. "నేను మరణిస్తే, నేను వదిలి వెళ్లే అన్ని ఆస్తులను నా కుమారుడు, నా కుమార్తెకు సమానంగా పంచాలి. స్త్రీ, పురుషులు సమానమే. మనమంతా ఒకటే" అని ఆ ప్లకార్డులో ప్రకటించారు.
 
కాగా దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా గతంలో తన ఆస్తులపై ఓ ప్రకటన చేసిన విషయం తెల్సిందే. తాను చనిపోతే తన ఆస్తులను జాతికి అంకితం చేయాలంటూ పేర్కొన్నారు. అమితాబ్‌కు అభిషేక్ బచ్చన్, శ్వేతా నంద అనే కుమారుడు, కుమార్తె ఉండగా, రజినీకాంత్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments