Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూఢిల్లీ లో రామ్ చరణ్‌ కు అమిత్ షా సన్మానం

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (22:40 IST)
amith sha sanmam to charan
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు సాయంత్రం న్యూఢిల్లీలోని ఇండియా టుడే కాన్క్లేవ్ వేదికగా రామ్ చరణ్‌ను కలుసుకున్నారు. విజయవంతమైన ఆస్కార్ ను  ఇంటికి తీసుకు వచ్చినందుకు RRR మొత్తం బృందం తరపున అతన్ని అభినందించారు. ఆశీర్వదించారు. ఇండియా ప్రొడక్షన్‌కి మొట్టమొదటి ఆస్కార్. తన చిరస్మరణీయమైన అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన రామ్ చరణ్‌ను కలవడానికి ఢిల్లీకి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సందర్భంగా హాజరై కొడుకును  చూసి చాలా థ్రిల్ అయ్యారు. అమిత్ షా ఆప్యాయతకు చిరు చెప్పలేని ఆనందాన్ని  పొందారు. 
 
amith sha sanmam to charan
ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొనడానికి రామ్ చరణ్ లాస్ ఏంజెల్స్ నుండి  ఈ ఉదయం నేరుగా న్యూఢిల్లీకి వెళ్లి భారతీయ సినిమా సాధించిన గౌరవం పట్ల తన ఉత్సాహాన్ని పంచుకున్న సంగతి తెలిసిందే. ఇది SS రాజమౌళి  అసమానమైన దార్శనికతతో నడిచే RRR టీమ్ మొత్తం సాధించిన ఘనత అని, కీరవాణి మరియు చంద్రబోస్‌ల ప్రకాశం మరియు ఆస్కార్ దేశానికి మరియు భారతదేశ ప్రజలకు చెందుతుందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments