న్యూఢిల్లీ లో రామ్ చరణ్‌ కు అమిత్ షా సన్మానం

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (22:40 IST)
amith sha sanmam to charan
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు సాయంత్రం న్యూఢిల్లీలోని ఇండియా టుడే కాన్క్లేవ్ వేదికగా రామ్ చరణ్‌ను కలుసుకున్నారు. విజయవంతమైన ఆస్కార్ ను  ఇంటికి తీసుకు వచ్చినందుకు RRR మొత్తం బృందం తరపున అతన్ని అభినందించారు. ఆశీర్వదించారు. ఇండియా ప్రొడక్షన్‌కి మొట్టమొదటి ఆస్కార్. తన చిరస్మరణీయమైన అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన రామ్ చరణ్‌ను కలవడానికి ఢిల్లీకి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సందర్భంగా హాజరై కొడుకును  చూసి చాలా థ్రిల్ అయ్యారు. అమిత్ షా ఆప్యాయతకు చిరు చెప్పలేని ఆనందాన్ని  పొందారు. 
 
amith sha sanmam to charan
ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొనడానికి రామ్ చరణ్ లాస్ ఏంజెల్స్ నుండి  ఈ ఉదయం నేరుగా న్యూఢిల్లీకి వెళ్లి భారతీయ సినిమా సాధించిన గౌరవం పట్ల తన ఉత్సాహాన్ని పంచుకున్న సంగతి తెలిసిందే. ఇది SS రాజమౌళి  అసమానమైన దార్శనికతతో నడిచే RRR టీమ్ మొత్తం సాధించిన ఘనత అని, కీరవాణి మరియు చంద్రబోస్‌ల ప్రకాశం మరియు ఆస్కార్ దేశానికి మరియు భారతదేశ ప్రజలకు చెందుతుందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments