Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతికి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు!?

Webdunia
మంగళవారం, 10 మే 2016 (20:09 IST)
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి.. మహేష్ ముద్ర వుండేలా పలువురు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే బుర్రిపాలెం తన తండ్రి ఊరిని దత్తత తీసుకుని పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా కృష్ణా, గుంటూరు జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. 
 
రామకృష్ణ వెంచర్‌ అనే సంస్థ మహేష్‌తో పబ్లిసిటీ చేసుకుని మహేష్‌ను అంబాసిడర్‌గా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన యాడ్‌ షూట్‌ను కూడా చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నియమించారు. ఆ తర్వాత పనామా పేపర్ల నేపథ్యంలో పునరాలోచనలో పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో పర్యటించిన సందర్భంగా రియల్ ఎస్టేట్ వెంచర్ బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. దీంతో ఏపీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే ఛాన్సుందని తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments