Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలోకి కడావర్.. ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (20:23 IST)
సంచలన నటి అమలాపాల్ భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తీసిన సినిమాలు పెద్దగా ఆడసేదసినిమాల కంటే వ్యక్తిగత విషయాల్లోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలిచారు. తమిళ హీరో ధనుష్ కారణంగానే ఆమె తన భర్తకు దూరమయినట్టు వార్తలు వచ్చాయి. 
 
తాజాగా అమలాపాల్ నిర్మాతగా మారింది. 'కడావర్' పేరుతో సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో తనే ప్రధాన పాత్రను పోషించింది. మెడికల్ క్రైమ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో హరీశ్ ఉత్తమన్, మునీశ్ కాంత్, పశుపతి, నిళల్ గళ్ రవి తదితరులు నటించారు. 
 
ఈ సినిమాను అమలా పాల్ నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 12 నుంచి సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments