Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ ముంబై పర్యటన షారుఖ్‌ఖాన్‌ కోసమేనా!

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (19:26 IST)
Allu Arjun
ఇటీవలే అల్లు అర్జున్ ముంబై పర్యటన జవాన్ సినిమాలో అతిధి పాత్ర చేస్తున్నాడనే వార్త ఊహాగానాలకు ఆజ్యం పోసింది.  షారుఖ్‌ఖాన్‌ నటిస్తున్నజవాన్‌లో అల్లు అర్జున్‌ అతిథి పాత్రలో నటిస్తున్నారనే వార్తలు కొంతకాలంగా హల్‌చల్‌ చేస్తున్నాయి. చిత్రనిర్మాతలు దీని గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ, అల్లు అర్జున్ ఇటీవల ముంబై పర్యటన ఊహాగానాలకు ఆజ్యం పోసింది.
 
తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో షారుఖ్‌ఖాన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కాగా, పుష్ప 2  చిత్ర యూనిట్ దీనిపై అక్కడ ఓ మీడియా సంప్రదించినప్పుడు, "ఇది అస్సలు నిజం కాదు, అల్లు అర్జున్ జవాన్‌లో నటించడం లేదు" అని  చెప్పారట. 
 
అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం వచ్చాడని అంటున్నారు. పుష్ప ది రైజ్ లో అతను రోజువారీ కూలీగా మారిన గంధపు చెక్కల స్మగ్లర్.  పుష్ప రాజ్ అనే గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. ఇప్పడు  పుష్ప: ది రూల్‌లో ఆ పాత్రను మళ్లీ పోషించనున్నాడు, దీని షూటింగ్ సుకుమార్ బిజీగా ఉండటంతో వాయిదా పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments