Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప" నుంచి 'శ్రీవిల్లి' రూపంలో రెండో సింగిల్

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (15:57 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్నా జంటగా కె.సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం "పుష్ప". రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. ఈ చిత్రంలోని పాటల్లో తొలి సింగిల్‌ను ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని రెండో సాంగ్ విడుదల తేదీని మూవీ మేకర్స్ ప్రకటించారు. 
 
ఈ నెల 13వ తేదీన ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ఖాతా ద్వారా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సాంగ్‌ను రష్మీకపై చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 
 
దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న ఈ మూవీ ఆడియోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Good Bye India, విమాన ప్రమాదానికి ముందు బ్రిటిష్ పౌరుల సెల్ఫీ వీడియో (video)

పక్షి ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదమా? పైలెట్ నుంచి మే డే కాల్!

వైద్య కాలేజీ హాస్టల్‌ భవనంపై కూలిన విమానం - పలువురు విద్యార్థుల మృతి!!

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?

ఎయిరిండియా విమాన ప్రమాదంలో 110 మంది మృత్యువాత? మాజీ సీఎం కూడా??? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments