Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప" నుంచి 'శ్రీవిల్లి' రూపంలో రెండో సింగిల్

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (15:57 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్నా జంటగా కె.సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం "పుష్ప". రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. ఈ చిత్రంలోని పాటల్లో తొలి సింగిల్‌ను ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని రెండో సాంగ్ విడుదల తేదీని మూవీ మేకర్స్ ప్రకటించారు. 
 
ఈ నెల 13వ తేదీన ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ఖాతా ద్వారా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సాంగ్‌ను రష్మీకపై చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 
 
దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న ఈ మూవీ ఆడియోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments