Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప" నుంచి 'శ్రీవిల్లి' రూపంలో రెండో సింగిల్

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (15:57 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్నా జంటగా కె.సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం "పుష్ప". రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. ఈ చిత్రంలోని పాటల్లో తొలి సింగిల్‌ను ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని రెండో సాంగ్ విడుదల తేదీని మూవీ మేకర్స్ ప్రకటించారు. 
 
ఈ నెల 13వ తేదీన ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ఖాతా ద్వారా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సాంగ్‌ను రష్మీకపై చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 
 
దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న ఈ మూవీ ఆడియోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

FASTag: ఆగస్టు 15 నుండి తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

తెలంగాణలో ఆగస్టు 13-15 వరకు అతి భారీ వర్షాలు - HYDRAA అలెర్ట్

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

Amaravati: అమరావతిలో 74 ప్రాజెక్టులు- సీఆర్డీఏ భవనం ఆగస్టు 15న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments