Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నా పేరు సూర్య'గా అల్లు అర్జున్ ... మే 4న ప్రేక్షకుల ముందుకు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే తాజా చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈచిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఒక్క పాట మినహా మిగతా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (10:17 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే తాజా చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈచిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఒక్క పాట మినహా మిగతా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ పాటను కూడా పూర్తిచేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గురించి బన్నీ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 15వ తేదీన ఆడియో రిలీజ్ పెట్టుకుంటే బాగుంటుందని ఈ సినిమా దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అయితే, ఆ రోజు వీలుపడుతుందా లేదా అన్నదానిపై సందిగ్ధత ఇంకా వీడలేదు. 
 
మరోవైపు, ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ ఎక్కడ నిర్వహించాలన్నదానిపై కూడా చర్చిస్తున్నారు. భాగ్యనగరంలో ఈ ఫంక్షన్ జరిపితే రొటీన్‌గా ఉంటుందనీ అందువల్ల వైజాగ్‌లో జరుపుదామని అనుకుంటే .. ఇంతకుముందే అక్కడ 'రంగస్థలం' ఫంక్షన్ జరిపారు. అందువలన అల్లు అర్జున్ చిత్రం ఆడియో  వేడుకను 'తిరుపతి'లోగానీ .. కర్నూల్‌లోగాని జరపాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ సంగతి పక్కనబెడితే చిత్రం మాత్రం మే 4వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments