Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బుట్టబొమ్మ' మాయలో నెటిజన్లు.. సోషల్ మీడియా షేక్

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (12:08 IST)
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే హీరోయిన్. నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబులు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో గత సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసింది. 
 
ముఖ్యంగా, ఈ చిత్రంలోని ప్రతి పాటా సూపర్ హిట్టే. థమన్ సంగీత బాణీలు సమకూర్చాడు. ఈ చిత్రంలోని పాటలన్నీ యూత్‌ను ఓ ఊపు ఊపాయి. ముఖ్యంగా, బుట్టబొమ్మ, రాములో రాములా, సామజవరగమన పాటలు ఇండస్ట్రీలో పెను సంచలనమే రేపాయి. 
 
అయితే, 'బుట్టబొమ్మా' అనే ఫుల్ వీడియో సాంగ్‌ను ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఈ పాట ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది. ఈ పాట 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ సాంగ్, అరుదైన ఘనతను సాధించింది. 
 
అంటే 10 కోట్ల మంది ఈ పాటను వీక్షించారన్న మాట. ఈ పాటకి 1 మిలియన్ లైక్స్ లభించడం మరో విశేషం. స్వరకల్పన .. సాహిత్యం .. కొరియోగ్రఫీ .. ఆలాపన .. చిత్రీకరణ .. ఇలా అన్నీ కుదిరిన కారణంగానే ఈ సాంగ్ ఈ రేంజ్‌లో ఆకట్టుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments