Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బుట్టబొమ్మ' మాయలో నెటిజన్లు.. సోషల్ మీడియా షేక్

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (12:08 IST)
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే హీరోయిన్. నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబులు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో గత సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసింది. 
 
ముఖ్యంగా, ఈ చిత్రంలోని ప్రతి పాటా సూపర్ హిట్టే. థమన్ సంగీత బాణీలు సమకూర్చాడు. ఈ చిత్రంలోని పాటలన్నీ యూత్‌ను ఓ ఊపు ఊపాయి. ముఖ్యంగా, బుట్టబొమ్మ, రాములో రాములా, సామజవరగమన పాటలు ఇండస్ట్రీలో పెను సంచలనమే రేపాయి. 
 
అయితే, 'బుట్టబొమ్మా' అనే ఫుల్ వీడియో సాంగ్‌ను ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఈ పాట ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది. ఈ పాట 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ సాంగ్, అరుదైన ఘనతను సాధించింది. 
 
అంటే 10 కోట్ల మంది ఈ పాటను వీక్షించారన్న మాట. ఈ పాటకి 1 మిలియన్ లైక్స్ లభించడం మరో విశేషం. స్వరకల్పన .. సాహిత్యం .. కొరియోగ్రఫీ .. ఆలాపన .. చిత్రీకరణ .. ఇలా అన్నీ కుదిరిన కారణంగానే ఈ సాంగ్ ఈ రేంజ్‌లో ఆకట్టుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments