Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగోత్రి విడుదలైన రోజే అల్లు అర్జున్ మైనపు బొమ్మ

సెల్వి
శుక్రవారం, 29 మార్చి 2024 (12:44 IST)
అల్లు అర్జున్ కొత్తగా ఆవిష్కరించిన మైనపు విగ్రహంతో సెల్ఫీని పంచుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పుష్ప-2 స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహంతో గౌరవించబడ్డాడు. దుబాయ్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 
 
ఆపై ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అర్జున్ విగ్రహంతో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కూడిన ఐకానిక్ పుష్ప ఫోజును రిపీట్ చేశాడు. అర్జున్ ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న రోజునే మైనపు విగ్రహం ఆవిష్కరణ జరిగింది.
 
ఈ సందర్భంగా ఎక్స్‌లో అతని తాజా మైలురాయికి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. గంగోత్రి విడుదలైన అదే తేదీలో దుబాయ్‌లో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో హ్యాపీగా వుందని అల్లు అర్జున్ తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments