Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి ఆశీర్వాదం తీసుకుని ఢిల్లీ లాండ్ అయిన అల్లు అర్జున్

డీవీ
గురువారం, 12 డిశెంబరు 2024 (12:43 IST)
Allu Arjun mother's blessings
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం నార్త్ లో ఊహించని వసూళ్ళను రాబట్టింది. అక్కడ రిపోర్ట్ ను బట్టి అల్లు అర్జున్ నేషనల్ స్టార్ అయిపోయాడు. కాగా, ఈరోజు అల్లు అర్జున్ ఢిల్లీలో ఫ్లెయిట్ దిగుతున్న ఫొటోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతకుముందు తన మాత్రుమూర్తి నిర్మల గారితో మాట్లాడుతున్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభించింది. తల్లి ఆశీర్వాదం తీసుకుని ఢిల్లీ వెళ్ళిన ఐకాన్ స్టార్ అంటూ కితాబిస్తున్నారు.
 
ఇదిలా వుండగా, నేడు ఢిల్లీలో పుష్ప 2 సక్సెస్ మీట్ జరగనుంది. ఇందుకోసం చిత్ర టీమ్ ఇప్పటికే వెళ్ళింది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కూడా సెపరేట్ గా ఫ్లయిట్ లో వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా రిలీజ్ ముందు తన స్టామినాను తెలియజేసిన అల్లు అర్జున్ ఇప్పుడు 1000 కోట్ల గ్రాసింగ్ సినిమాగా నిలిచిన తర్వాత ఢిల్లీ వెళ్ళడం ప్రత్యేక సంతరించుకుంది. మరి ఇక్కడ ఎటువంటి స్టేట్ మెంట్ ఇస్తాడో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

9 మంది దొంగలు, ఒక్కడే కమాండర్: టీవీకె విజయ్

TVK Vijay Maanaadu: మధురై మానాడుకి వెళ్తూ మూత్ర విసర్జన చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments