Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

ఠాగూర్
శుక్రవారం, 4 జులై 2025 (21:55 IST)
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. 2017 సంవత్సరంల తాను ఒక మైనర్ వాటాదారుడుగా ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేశానని, దానిపై ఈడీ సమస్య ఉత్పన్నమైందన్నారు. 
 
మైనర్ వాటాదారుడు బ్యాంకు రుణం తీసుకుని చెల్లించలేదని, అకౌంట్స్ పుస్తకంలో నా పేరు ఉండటంతో ఈడీ అధికారులు విచారణకు పిలిచారని తెలిపారు. ఈడీ పిలుపు మేరకు బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరై విచారణ ఇచ్చినట్టు తెలిపారు. కాగా, అల్లు అరవింద్ వంటి బడా నిర్మాత ఉన్నట్టుడి ఈడీ విచారణకు వెల్లడం ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments