Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు విన్నపం: రాజు తలచుకుంటే వరాలకు కొదవా? అల్లు అరవింద్ సామెతను మార్చారే?

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (21:31 IST)
ఇపుడు ప్రి-రిలీజ్ వేడుకలు కాస్తా సినిమా గురించే కాకుండా ప్రభుత్వాలకు విన్నపాలను విమర్శలు చేసే వేదికలుగా మారుతున్నాయి. ఇటీవలే పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల విషయంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు.
 
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రెయిలర్ విడుదల సందర్భంగా అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజు తలుచుకుంటే వరాలకు కొదవా? అన్నారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించాలని విన్నవిస్తున్నట్లు తెలిపారు. ఐతే రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనే సామెతను నిర్మాత అరవింద్ గారు ఇలా మార్చి చెప్పడం కాస్త ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ 300 మంది అమ్మాయిల వీడియోలు మీరు చూసారా? పో పోండి: మీడియాను తరిమేశారు

భారీ వర్షానికి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో బీభత్సం, ముగ్గురు మృతి (Video)

విశాఖపట్నం: సముద్రం ఎందుకు వెనక్కి వెళ్లింది, తిరిగి ముందుకు రాదా?

మొబైల్ నంబరుకే ట్రాఫిక్ చలాన్లు : ఈ- చలాన్ దిశగా తమిళనాడు పోలీస్

ప్రభుత్వానికి కూలగొట్టేందుకు రూ.100 కోట్ల ఆఫర్ : సీఎం సిద్ధరామయ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోంగూర తింటే కలిగే ప్రయోజనాలు

బరువు తగ్గాలా? ఐతే ఈ డ్రింక్స్ తాగి చూడండి

స్టేజ్ III నాలుక క్యాన్సర్‌తో బాధపడుతున్న 91 ఏళ్ల వృద్ధుడిని కాపాడిన విజయవాడ ఏఓఐ

టీలో కల్తీని గుర్తించటం ఎలా?: ప్రతి వినియోగదారుడు తెలుసుకోవలసిన అంశాలు

లెమన్ గ్రాస్ టీ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments