Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకే వీ4 బ్యానెర్ : అల్లు అరవింద్

కొత్త ఆలోచనలతో వచ్చే యువ దర్శకులను ప్రోత్సహించేందుకే వీ4 బ్యానర్‌ను స్థాపించినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ బ్యానర్‌లో ఆది సాయికుమార్, వైభవి, రష్మీ గౌతమ్ జంటగా 'నెక్స్ట్ నువ్వే' అన

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (15:48 IST)
కొత్త ఆలోచనలతో వచ్చే యువ దర్శకులను ప్రోత్సహించేందుకే వీ4 బ్యానర్‌ను స్థాపించినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ బ్యానర్‌లో ఆది సాయికుమార్, వైభవి, రష్మీ గౌతమ్ జంటగా 'నెక్స్ట్ నువ్వే' అనే చిత్రాన్ని నిర్మించారు. ఇది ఈ బ్యానర్‌లో ఇదే మొదటి చిత్రం. 
 
ఈ కొత్త బ్యానర్ గురించి నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, యువ దర్శకులను ప్రోత్సహించడమే ఈ బ్యానర్ ఉద్దేశమన్నారు. కొత్తగా ఆలోచించేవారికి ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. కొత్త దర్శకులతో కొత్త ఆలోచనలను పంచుకుంటూ నిర్మాతగా వాళ్లతో కలిసి ప్రయాణించడానికే ఈ బ్యానర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువ దర్శకులు కొత్త ఆలోచనలతో ముందుకువస్తే, వారిని ప్రోత్సహించడం కోసం ఈ బ్యానర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. 
 
కాగా, టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవలే గీతా ఆర్ట్స్ 2 అనే బ్యానర్‌ను కూడా ఏర్పాటు చేసి వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే బన్నీ వాసు .. జ్ఞానవేల్ రాజా.. యూవీ క్రియేషన్స్‌తో కలిసి 'వి4 క్రియేషన్స్' అనే పేరుతో మరో బ్యానర్ ను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments