Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో' ధర రూ.550 కోట్లు... బెదిరిపోయిన బాలీవుడ్

'బాహుబలి' చిత్రంతో జాతీయ స్థాయి హీరోగా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇపుడు ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం "సాహో". సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటి

Webdunia
సోమవారం, 30 జులై 2018 (16:30 IST)
'బాహుబలి' చిత్రంతో జాతీయ స్థాయి హీరోగా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇపుడు ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం "సాహో". సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. వచ్చే యేడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
 
ఈ నేపథ్యంలో ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ ఒకటి రూ.550 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి దేశవ్యాప్త హక్కుల్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ డీల్‌తో యువీ సంస్థ సినిమా పూర్తవక ముందే మంచి లాభాల్ని అందుకున్నట్టయింది. నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ కాగా పలువురు బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - ఏపీకి వర్ష సూచన

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments