అలీతో సరదాగా.. పవన్ కల్యాణ్ భేటీ.. ఎప్పుడు?

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (12:25 IST)
అలీ జనసేన పార్టీలో కాకుండా వైసీపీ పార్టీలో చేరడంపై అప్పట్లో పవన్ కళ్యాణ్ విమర్శలు కూడా చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌కి కౌంటర్‌గా అలీ కూడా రెస్పాన్స్ ఇచ్చారు. అప్పట్లో ఇది పెద్ద దుమారమే రేపింది. మళ్ళీ వీళ్లిద్దరు కలుస్తారా..? కలిసి సినిమాలు చేస్తారా అనే సందేహం అభిమానుల్లో ఉండేది.  
 
ఇప్పుడు లేటెస్ట్‌గా వినిపిస్తున్న మరో వార్త ఏమిటి అంటే అలీ యాంకర్‌గా ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే అలీతో సరదాగా ప్రోగ్రాంకి ముఖ్య అతిధిగా అతి త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడని తెలుస్తుంది.
 
ఇటీవలే పవన్ కళ్యాణ్‌ని ప్రత్యేకంగా కలిసి అలీ అడగగా పవన్ కళ్యాణ్ పాజిటివ్‌గానే రెస్పాన్స్ ఇచ్చాడట. అలీతో సరదాగా చివరి ఎపిసోడ్‌కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌కు పవన్ కళ్యాణ్ రాకతో టీఆర్పీ రేటింగ్స్ పరంగా మరో లెవెల్‌కి వెళ్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments