Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి వార్త పెద్ద వార్త.. నాగ్ స్పందిస్తారా...? అఖిల్-శ్రియా ఎందుకిలా?

పెళ్లంటే నూరేళ్ల పంట. జంటకు నిశ్చితార్థం జరిగిన తర్వాత పెద్దలు చెప్పిన ప్రకారం సగం పెళ్లయిపోయినట్లే. అలాంటిది సగం పెళ్లి ముగిశాక అఖిల్-శ్రియలపై ఇలాంటి వార్తలు రావడం బాధాకరం. ఈ వార్తలపై అక్కినేని నాగార్జున స్పందిస్తే బావుంటుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (14:52 IST)
పెళ్లంటే నూరేళ్ల పంట. జంటకు నిశ్చితార్థం జరిగిన తర్వాత పెద్దలు చెప్పిన ప్రకారం సగం పెళ్లయిపోయినట్లే. అలాంటిది సగం పెళ్లి ముగిశాక అఖిల్-శ్రియలపై ఇలాంటి వార్తలు రావడం బాధాకరం. ఈ వార్తలపై అక్కినేని నాగార్జున స్పందిస్తే బావుంటుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ మామూలే. జస్ట్ షూటింగులో హీరోహీరోయిన్లు కలిసి ఎక్కువసేపు తిరిగినా, రాత్రిపూట అలా పార్టీలకు వెళ్లినా దాన్ని కొండంతలు చేసి రాస్తుంటారు. ఐతే అఖిల్-శ్రియల పెళ్లిపై మీడియాలో వ్యతిరేక వార్తలు హల్ చల్ చేయడం ఒకింత బాధించే అంశమే. ఈ వార్తలో నిజానిజాలేమిటో అక్కినేని ఫ్యామిలీ వెల్లడిస్తే బావుంటుందేమో..? అసలీ వార్తలు వారి దాకా వెళ్లాయో లేదో మరి.
 
ఇకపోతే అఖిల్-శ్రియల మధ్య ఏవో గొడవలు చెలరేగాయనీ, అందువల్ల ఇద్దరి మధ్య తేడా వచ్చిందని ఓ వార్త. అదేంకాదు... రెండు ఫ్యామిలీల మధ్య మనస్పర్థలు వచ్చాయని ఇంకో వార్త. ఇలా ఎవరిష్టం వచ్చినట్లు వారు వండి వార్చేస్తున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments