ఓటీటీలో తెలుగు చిత్రాలు - ఒకే రోజున 'అఖండ' - 'శ్యామ్ సింగరాయ్'

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (08:45 IST)
ఈ సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాల సందడి కనిపించలేదు. కరోనా వైరస్ మూడో అల కారణంగా అనేక పెద్ద చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. దీంతో కొన్ని చిన్న సినిమాలు వచ్చినప్పటికీ అవి పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. అయితే, సంక్రాంతికి ముందు వచ్చిన "అఖండ", "పుష్ప", "శ్యామ్ సింగరాయ్" చిత్రాలు మాత్రం ఇప్పటికీ దుమ్ము రేపుతున్నాయి. ఈ క్రమంలో ఈ పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
 
ఇక ఇపుడు బాలకృష్ణ "అఖండ", నేచురల్ స్టార్ నాని నటించిన "శ్యామ్ సింగరాయ్‌"లు కూడా ఓటీటీలీ విడుదలకానున్నాయి. అఖండ చిత్రం ఈ నెల 21వ తేదీ నుంచి హాట్ స్టార్ ప్రైమ్ డిస్నీలో స్ట్రీమింగ్ కానుంది. అఖండగా బాలయ్య బీభత్సానికి ప్రేక్షకులు ఫిదా అయిన విషయం తెల్సిందే. ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్లను క్రాస్ చేశారు. ఇక ఈ చిత్రం ఓటీటీలోనూ రికార్డులు సృష్టించడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది.
Nani - Shyam Singha Roy
 
అలాగే, హీరో నాని, సాయిపల్లవి, కృషిశెట్టి నటించిన శ్యామ్ 'సింగరాయ్' కూడా ఈ నెల 21వ తేదీన నెట్ ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగా కానుంది. ఇది గత యేడాది ఆఖరులో పాన్ ఇండియా మూవీగా వచ్చింది. ఐదు భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments