Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపోలోలో అజిత్ కుమార్.. నాలుగు గంటల పాటు మెదడుకి శస్త్రచికిత్స?

సెల్వి
గురువారం, 7 మార్చి 2024 (21:57 IST)
Ajith
తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్ ఆస్పత్రి పాలయ్యారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అజిత్ కుమార్ మగియ్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మాణంలో విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నాడు. 
 
ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అజిత్ ఆస్పత్రిలో చేరారు. అజిత్ చెకప్ కోసం వెళ్లినట్లు అజిత్ సన్నిహితులు అంటున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అజిత్ మెదడులో శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం వస్తోంది. 
 
నాలుగు గంటల పాటు జరిగిన ఈ శస్త్రచికిత్సలో అజిత్ మెదడులోని కణితిని తొలగించినట్లు సమాచారం. మదురై, కేరళ నుంచి వచ్చిన ఇద్దరు డాక్టర్లు అజిత్‌కు శస్త్రచికిత్స చేయించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments