Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపోలోలో అజిత్ కుమార్.. నాలుగు గంటల పాటు మెదడుకి శస్త్రచికిత్స?

Ajith
సెల్వి
గురువారం, 7 మార్చి 2024 (21:57 IST)
Ajith
తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్ ఆస్పత్రి పాలయ్యారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అజిత్ కుమార్ మగియ్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మాణంలో విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నాడు. 
 
ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అజిత్ ఆస్పత్రిలో చేరారు. అజిత్ చెకప్ కోసం వెళ్లినట్లు అజిత్ సన్నిహితులు అంటున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అజిత్ మెదడులో శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం వస్తోంది. 
 
నాలుగు గంటల పాటు జరిగిన ఈ శస్త్రచికిత్సలో అజిత్ మెదడులోని కణితిని తొలగించినట్లు సమాచారం. మదురై, కేరళ నుంచి వచ్చిన ఇద్దరు డాక్టర్లు అజిత్‌కు శస్త్రచికిత్స చేయించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments