Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

ఠాగూర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (12:21 IST)
కోలీవుడ్ అగ్రహీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం 'విడాముయర్చి'. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా త్రిష నటించగా, ఇతర పాత్రల్లో సీనియర్ నటుడు అర్జున్, హీరోయిన్ రెజీనా కెసాండ్రా నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం టీజర్‌ను గురువారం రాత్రి విడుదల చేశారు. థ్రిల్లింగ్ అంశాలతో టీజర్ ఆసక్తికరంగా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 2025లో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. అజిత్ కుమార్‌తో మరోమారి త్రిష నటించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments