Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితం కరోనాకు ముందు, ఆ తర్వాత.. ఆస్పత్రిలో ఐశ్వర్య

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (23:12 IST)
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె, ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య మరోసారి ఆసుపత్రి పాలైంది.  కరోనా సోకడంతో గతంలో ఐశ్వర్య హాస్పిటల్‌లో చేరింది. తాజాగా మరోసారి ఐశ్వర్య హాస్పిటల్‌లో చేరింది. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. 
 
హాస్పిటల్‌లో డాక్టర్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..'జీవితం కరోనాకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా ఉంది. జ్వరం, వర్టిగోతో మరోసారి నేను ఆసుపత్రిలో చేరాను. అండగా డాక్టర్ పక్కనే వున్నారని.. ఈ ఉమెన్స్ డే ని ఇంత మంచి వారితో మొదలు పెట్టినందుకు ఆనందంగా ఉంది.

థ్యాంక్ యు మేడం' అంటూ డాక్టర్ గురించి, తన గురించి పోస్ట్ చేసింది. అలాగే హాస్పిటల్‌లో ఉన్న నర్సులతో ఫోటో దిగి ఆ ఫోటోని పోస్ట్ చేస్తూ ఉమెన్స్ డే శుబాకాంక్షలు తెలిపింది ఐశ్వర్య. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments