Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో శరత్ కుమార్ - రజనీకాంత్ కుమార్తెకు కరోనా

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (07:40 IST)
హీరో శరత్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్‌లు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని వారు మంగళవారం రాత్రి ప్రకటించారు. ఐశ్వర్యా రాయ్ తన ఇన్‌స్టా ఖాతాలో తాను చికిత్స పొందుతున్న ఫోటోను షేర్ చేస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ సోకిందనీ, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు పోస్ట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. 
 
అదేవిధంగా సీనియర్ హీరో శరత్ కుమార్ కూడా ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ట్వీట్‌లో వెల్లడించారు. అన్ని జాగ్రత్తలతో ఉంటున్నప్పటికీ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే వుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ టీకాలు వేసుకోండి అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments