Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో శరత్ కుమార్ - రజనీకాంత్ కుమార్తెకు కరోనా

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (07:40 IST)
హీరో శరత్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్‌లు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని వారు మంగళవారం రాత్రి ప్రకటించారు. ఐశ్వర్యా రాయ్ తన ఇన్‌స్టా ఖాతాలో తాను చికిత్స పొందుతున్న ఫోటోను షేర్ చేస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ సోకిందనీ, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు పోస్ట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. 
 
అదేవిధంగా సీనియర్ హీరో శరత్ కుమార్ కూడా ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ట్వీట్‌లో వెల్లడించారు. అన్ని జాగ్రత్తలతో ఉంటున్నప్పటికీ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే వుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ టీకాలు వేసుకోండి అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

బెడ్రూంలో నాతో కలిసి నా భర్త ఏకాంత వీడియోలు, అరెస్ట్ చేయండి అంటూ భార్య ఫిర్యాదు

విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది: యువతి, తల్లిపై కత్తితో దాడి.. ఆమె మృతి

Nagababu: శాసన మండలి సభ్యుడిగా నాగబాబు ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments