Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను.. ఒక్కసారిగా మార్పొస్తే ప్రజలు వెంటనే అలవాటు పడరు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అందాల రాశి ఐశ్వర్యారాయ్‌ ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఐశ్వర్యరాయ్‌ మాత్రం సాధ్యమైనంత వరకు కామెంట్‌ చేయడాన్ని ఇష్టపడరు. కాన

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2016 (15:28 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అందాల రాశి ఐశ్వర్యారాయ్‌ ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఐశ్వర్యరాయ్‌ మాత్రం సాధ్యమైనంత వరకు కామెంట్‌ చేయడాన్ని ఇష్టపడరు. కానీ ప్రధాని మోడీ నోట్ల రద్దు విషయమై తీసుకున్న నిర్ణయంపై ఐష్‌ స్పందించారు. ఓ సిటిజెన్‌గా మోడీ నల్లధనాన్ని నిర్మూలించడానికి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు. 
 
సమాజంలో ఏ విషయంలోనైనా ఒక్కసారిగా మార్పొస్తే దానికి ప్రజలు వెంటనే అలవాటు పడరు. కాస్త ఇబ్బందిగా భావిస్తారు. అదే ఓ చర్య కారణంగా మున్ముందు దేశంలో మార్పు వస్తుందన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తే ఎలాంటి సమస్య ఉండదని ఐశ్వర్యారాయ్ వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో.. నల్ల కుబేరులు ధనం దాచుకునేందుకు ప్రధాని ప్రారంభించిన ‘జన్‌ధన్’ ఖాతాలు బాగా ఉపయోగపడుతున్నారని తెలిసింది.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments