Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలుకుని క‌స‌ర‌త్తు చేస్తున్నాః అడివి శేష్

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (18:27 IST)
Adivi Shesh
ఇటీవ‌లే క‌థానాయ‌కుడు  అడవి శేష్ డెంగ్యూ బారిన ప‌డ్డారు. కొద్దిరోజుల విశ్రాంతి తీసుకున్నాక ఆయ‌న కోలుకున్నారు. గురువారంనాడు పూర్తిగా కోలుకుని ఇలా క‌స‌ర‌త్తు చేస్తున్న వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా నా స్నేహితుల‌కు, అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు అంటూ పేర్కొన్నారు. 
 
Adivi Shesh workouts
హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయిన వెంట‌నే డాక్ట‌ర్లు ప‌రిశీలించి ఆయన రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా పడిపోయాయ‌ని తెల‌తిపారు. దీంతో సెప్టెంబర్ 18 న ఆసుపత్రికి వెళ్ళిన ఆయ‌న కోలుకున్న తర్వాత కొన్ని రోజులు ఇంటిలోనే విశ్రాంతి తీసుకున్నారు 
 
అడివి శేష్ తాజా సినిమా ‘మేజర్’. కొంత భాగం చిత్రీక‌రణ పూర్త‌యింది. ఈ షూటింగ్‌ను ఉత్త‌రాదిన మిల‌ట్రీ ఏరియాలోనూ మంచు ప్ర‌దేశాల్లోనూ చేయాల్సి వ‌చ్చింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు. 26/11 దాడుల్లో అమరవీరుడైన మేజర్ ఉన్నికృష్ణన్  బ‌యోపిక్ ఇది.  ఈ సినిమాను సోనీ పిక్చర్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, మలయాళంలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments