Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూ ఫీవర్ బారినపడిన యువ హీరో

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (14:45 IST)
తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ జ్వరాలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ వణుకు పుట్టిస్తోంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌కు కూడా డెంగ్యూ బారినప‌డుతున్నారు. తాజాగా యువ హీరో అడివి శేష్ డెంగ్యూ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. 
 
గత కొన్ని రోజులుగా డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతూ వచ్చిన ఆయనకు గతవారం ప్లేట్ లెట్స్ సడెన్‌గా పడిపోవడంతో .. ఈ నెల 18న ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయనకు ప్ర‌త్యేక వైద్య బృందం అడివి శేష్‌కి వైద్యం అందిస్తున్నారు. 
 
కాగా, ప్రస్తుతం అడివి శేష్ "26/11 ముంబై టెర్రర్ అటాక్"లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజ‌ర్' అనే సినిమా చేస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్ల‌స్ ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఇందులో శోభితా ధూళిపాల హీరోయిన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments