Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూ ఫీవర్ బారినపడిన యువ హీరో

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (14:45 IST)
తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ జ్వరాలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ వణుకు పుట్టిస్తోంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌కు కూడా డెంగ్యూ బారినప‌డుతున్నారు. తాజాగా యువ హీరో అడివి శేష్ డెంగ్యూ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. 
 
గత కొన్ని రోజులుగా డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతూ వచ్చిన ఆయనకు గతవారం ప్లేట్ లెట్స్ సడెన్‌గా పడిపోవడంతో .. ఈ నెల 18న ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయనకు ప్ర‌త్యేక వైద్య బృందం అడివి శేష్‌కి వైద్యం అందిస్తున్నారు. 
 
కాగా, ప్రస్తుతం అడివి శేష్ "26/11 ముంబై టెర్రర్ అటాక్"లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజ‌ర్' అనే సినిమా చేస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్ల‌స్ ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఇందులో శోభితా ధూళిపాల హీరోయిన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిటైర్మెంట్ తర్వాత ఆ పని చేస్తానంటున్న కేంద్రం హోం మంత్రి అమిత్ షా!

Drug Rocket : హైదరాబాదులో డ్రగ్స్ రాకెట్- 25 మంది ప్రముఖులపై కేసు

హెల్మెట్ పెట్టుకుని బస్సును నడిపిన డ్రైవర్

లవ్ ప్రపోజల్‌ కోసం జలపాతంకు వెళ్లాడు.. ప్రేయసికి ఉంగరం చూపెట్టాడు.. నీటిలో జారుకున్నాడు..(video)

అమ్మా... ఇంటికి భోజనానికి వస్తున్నా.. అంతలోనే వంతెనపై నుంచి దూకేసిన యువ వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments