Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు గ్రామాలను దత్తత తీసుకుని అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఆదిత్య ఓం

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (17:51 IST)
టాలెంటెడ్ హీరో ఆదిత్య ఓం. గత ఐదు సంవత్సరాలుగా పేద ప్రజలకోసం సేవ చేస్తూ.. ఐదు గ్రామాల్లోని ప్రజల అభ్యున్నతికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుపల్లి పరిసర ప్రాంతాలను దత్తత తీసుకొని వారికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని అందరూ కొనియాడుతున్నారు.
 
రీసెంట్‌గా ఆదిత్య ఓం చేరుపల్లి లోని ఐదు గ్రామాల్లోని దాదాపు 500మందికి ప్రజలకు మామిడి, కొబ్బరి విత్తనాలను సప్లై చేసి తన మిత్రుడు నిర్మాత పివియస్ వర్మ కలిసి అందించారు.
 
అంతేకాకుండా గ్రామీణ యువతీయువకులకు విద్యతోపాటు క్రీడా రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రపంచాన్ని అనుకరించడానికి అనువైన గ్రామంగా చేరువల్లి గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నారు. 
 
చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఆదిత్య ఓం "బందీ" అనే ఒక ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు.  ఈ చిత్రంలో కేవలం  సింగిల్ పాత్ర మాత్రమే ఆదిత్య ఓం పోషించడం విశేషం. తెలుగు, తమిళ్ భాషల్లో బైలాంగ్వేల్ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రాఘవ టి. దర్శకత్వం వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments