Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంబర్ వన్ స్థానాన్ని ప్రేక్షకులే ఇవ్వాలి : అదితి శంకర్

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (10:23 IST)
తమిళ చిత్రసీమలో హీరోయిన్ అగ్రస్థానం ఖాళీగా ఉందని, ఆ స్థానాన్ని ప్రేక్షక దేవుళ్లు కట్టబెట్టాలని హీరోయిన్‌గా పరిచయమవుతున్న సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ అన్నారు. ఆమె నటించిన తొలి చిత్రం "విరుమన్". కార్తీ హీరో. ఈ నెల 12వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, చెన్నైలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 
 
శంకర్ కుమార్తే అనే ట్యాగ్‌లైన్ సినిమాల్లో ఎంట్రీవరకే పరిమితమవుతుందన్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే తన వ్యక్తిగత ప్రతిభతో రాణించాల్సివుంటుందన్నారు. ఆ మేరకు తన సత్తాను నిరూపించుకుంటాన్న విశ్వాసం తనకు ఉందన్నారు. 
 
ఇకపోతే, తమిళంలో హీరోయిన్ నంబవర్ స్థానాన్ని నయనతార ఆక్రమించుకునివున్నారు. ఇపుడు ఎవరూ లేరు. ఆ స్థానాన్ని మీరు భర్తీ చేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె ఆమె సమాధానమిచ్చారు. ఆ స్థానాన్ని ప్రేక్షకులతో పాటు మీడియా ఇవ్వాల్సివుందన్నారు. 
 
కార్తీతో కలిసి నటించానని, శివకార్తికేయన్‌తో కలిసి నటించనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత విజయ్, అజిత్, సూర్య వంటి చిత్రాల్లో నటించాలన్న ఆశ ఉందని చెప్పారు. నాకు నచ్చిన నడుడు తలైవర్ రజనీకాంత్ కాగా, నాకు నచ్చిన చిత్రం "అన్నియన్" అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments