Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ పరువు పోయింది : శ్రియారెడ్డి

కొందరు సినీ ప్రముఖులు చేసిన పాడుపనికి తెలుగు చిత్ర పరిశ్రమ పరువు పోయిందని టాలీవుడ్ హీరోయిన్ శ్రియా రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజానికి గత కొన్ని రోజులుగా డ్రగ్స్ స్కామ్ తెలుగు చిత్రపరిశ్రమను ఓ కుదుపు కుద

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (09:51 IST)
కొందరు సినీ ప్రముఖులు చేసిన పాడుపనికి తెలుగు చిత్ర పరిశ్రమ పరువు పోయిందని టాలీవుడ్ హీరోయిన్ శ్రియా రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజానికి గత కొన్ని రోజులుగా డ్రగ్స్ స్కామ్ తెలుగు చిత్రపరిశ్రమను ఓ కుదుపు కుదుపుతోంది. డ్రగ్స్‌ తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటీనటుల్లో పలువురు తమిళ సినిమాకీ సుపరిచితులే కావడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ.
 
ఈ నేపథ్యంలో 'పొగరు' చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ శ్రీయారెడ్డి. ఆ తర్వాత హీరో విశాల్ అన్నయ్యను వివాహం చేసుకొని కొంతకాలం నుంచి సినిమాలకు శ్రియారెడ్డి దూరంగా ఉంది. 
 
ఈ నేపథ్యంలో డ్రగ్స్ స్కామ్‌పై శ్రియారెడ్డి స్పందిస్తూ టాలీవుడ్‌ డ్రగ్స్‌ మాఫియాలో చిక్కుకోవడం దురదృష్టకరమని, డ్రగ్స్‌ వ్యవహారంతో తెలుగు పరిశ్రమ పరువు పోయిందన్నారు. ఇక తొమ్మిదేళ్ల తర్వాత 'అండావ కానోమ్‌'తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, అవకాశాలు వస్తే తెలుగులోనూ నటిస్తానని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments