Webdunia - Bharat's app for daily news and videos

Install App

కథలువింటున్న అతిలోక సుందరి... త్వరలో కుమార్తెలు తెరంగేట్రం...

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (11:49 IST)
అలనాటి అందాల తార శ్రీదేవి పెళ్లి, పిల్లలు అంటూ కొంత గ్యాప్ ఇచ్చి, తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ అయిన తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈమె ఇటీవల కొత్త కథలు వింటోందట. అయితే ఆమె కథలు వినేది తన కోసం కాదట, తన ముద్దుల కుమార్తెలు జాహ్నవి, ఖుషీ కపూర్‌ల కోసమట. 
 
శ్రీదేవి తన కుమార్తెలను వెండితెరకు పరిచయం చేయాలని అనుకుంటుందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తూనే వున్నాయి. అయితే ఆ విషయం గురించి అడిగినప్పుడంతా సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ వచ్చింది. ఈ స్థితిలో ఇటీవల శ్రీదేవి పలువురి వద్ద నుంచి కథలు వింటుందట. శ్రీదేవికి కథ నచ్చడమే తరువాయి .. ముందుగా వెండితెరపైకి పెద్ద కూతురు జాహ్నవిని పరిచయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
కాగా శ్రీదేవి ఒక వైపున నటిగా తాను తిరిగి బిజీ అవుతూనే.. మరోవైపు తన కుమార్తెలను కూడా వెండితెరకు పరిచయం చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోందని సమాచారం. ఆమె ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments