Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు అలా మారడానికి పురుషులే కారణం : హీరోయిన్ సదా

'జయం' చిత్రంతో తమిళ సినిమాకు పరిచయమైన నటి సదా. అజిత్‌, విక్రమ్‌ వంటి అగ్రహీరోల సరసన నటించి తక్కువ సమయంలోనే అగ్రహీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. కానీ, ఆ తర్వాత సరైన విజయాలు లభించక వెండితెరకు బాగా దూరమైంది.

Webdunia
ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (15:04 IST)
'జయం' చిత్రంతో తమిళ సినిమాకు పరిచయమైన నటి సదా. అజిత్‌, విక్రమ్‌ వంటి అగ్రహీరోల సరసన నటించి తక్కువ సమయంలోనే అగ్రహీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. కానీ, ఆ తర్వాత సరైన విజయాలు లభించక వెండితెరకు బాగా దూరమైంది. కానీ అవకాశాల కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది.
 
ఈ నేపథ్యంలో ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'టార్చ్‌లైట్' వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1980ల్లో వేశ్యల జీవితంతో ఈ చిత్రం తెరకెక్కగా, ఇందులో సదా వేశ్యగా నటించింది. అలాగే 'కబాలి' ఫేమ్‌ రిత్విక కూడా వేశ్యగా కనిపించనుంది.
 
ఈ సినిమా గురించి సదా మాట్లాడుతూ.. 'నేను ఇంతవరకు పాత్రలో నటించలేదు. మొదట్లో ఇది కూడా సాధారణమైన పాత్రగానే భావించాను. కానీ, ఇష్టం లేని వృత్తిలో మహిళలు ఎంతగా నలిగిపోతున్నారో వేశ్య పాత్రలో నటిస్తుంటే అర్థమైంది. మహిళలు ఎవరూ ఇష్టపడి ఈ వృత్తిలోకి రావడం లేదు. వారు అలా మారడానికి పురుషులే కారణం. వేశ్యల జీవితాల్లో చీకటివెలుగుల్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం' అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments