Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటి రాఖీసావంత్ తల్లి జయ భేడా మృతి

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (16:41 IST)
బాలీవుడ్ సెక్సీ బాంబ్ రాఖీసావంత్ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి జయ భేడా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9 గంటల సమయంలో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలను ఆదివారం ముంబై అంధేరి వెస్ట్‌‍లోని ఒసివారాలోగల మున్సిపల్ క్రిస్టియన్ శ్మశానవాటికలో పూర్తి చేశారు. 
 
జయభేడా గత కొంతకాలంకా ఎండోమెట్రియల్ కేన్సర్ నాలుగో దశతో బాధపడుతూ వచ్చారు. దీంతో మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం పనీతీరు గణనీయంగా తగ్గిపోయింది. ఇదే ఆమె మృతికి ప్రధాన కారణమని వైద్యులు తెలిపారు. 
 
మరోవైపు, తన తల్లి మృతిపై జయభేడా రాఖీసావంత్ ఓ ట్వీట్ చేశారు. తన తల్లి పడకపై ఆఖరి క్షణాల్లో ఉండగా, రాఖీసావంత్ కింద కూర్చొని ఏడుస్తుండగా ఈ వీడియోను తీసి, తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఉద్వేగభరితమైన టెక్స్ట్‌ను జతచేసింది. 
 
"ఈ రోజు నా తల నుంచి నా తల్లి చేయి దూరమైంది., ఇంక నేను కోల్పోవడానికి ఏమీ లేదు. ఐ లవ్  యూ అమ్మా... నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరూ లేరు. ఇపుడు నేను ఎవరితో మాట్లాడాలి. నన్ను ఎవరు ప్రేమగా కౌగలించుకుంటారు. నేనేం చేయాలి. నేను ఎక్కడికి పోవాలి. ఐ మిస్ యూ అమ్మా అని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం