Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నను కోల్పోవడంతో సర్వం కోల్పోయాను.. లక్ష్మీరాయ్

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (10:22 IST)
సినీనటి లక్ష్మీరాయ్ ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. గతేడాది తన తండ్రి క్యాన్సర్ కారణంగా మరణించారు. నాన్నను కోల్పోవడంతో తాను సర్వం కోల్పోయానని లక్ష్మీ‌రాయ్ తెలిపింది. 
 
మానసికంగా కుంగిపోయిన సమయంలో కరోనా బారిన పడటం.. ఐసోలేషన్‌లో ఉండటం తనను తీవ్రంగా కుంగదీసిందని పేర్కొంది. ఈ క్రమంలో చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నానని, ఆ కష్టాలు తాను ఎప్పుడూ పడలేదని చాలా బాధగా వివరించింది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌లలోను నటిస్తున్నానని లక్ష్మి రాయ్ తెలిపింది. 
 
కాగా హీరోయిన్ రాయ్ లక్ష్మి తెలుగు, తమిళంలో నటించి బాలీవుడ్‌లోను అవకాశాలు కొట్టేసింది. అయిన ఆమెను ప్రత్యేక గీతాల్లో చూపించేందుకే దర్శకులు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments