Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రణీత

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (17:54 IST)
Pranathi
టాలీవుడ్ నటి, అత్తారింటికి దారేది సినిమా ఫేమ్ ప్రణీత సుభాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. నటి ప్రణీత సుభాష్ నితిన్ రాజ్‌ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.ఇటీవలే ఈ జంటకు ఆడపిల్ల పుట్టింది.
 
ఆ దంపతులు పాపకు అర్నా అని పేరు పెట్టారు. తన కూతురు, భర్తతో కలిసి తిరుమల ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసింది.

నటి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కొన్ని చిత్రాలను పంచుకుంది. ప్రణీత తన రెడ్ కలర్ చీరలో చాలా అందంగా ఉంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments