Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు - పరారీలో మలయాళ సినీ నటి

ఠాగూర్
గురువారం, 28 ఆగస్టు 2025 (10:01 IST)
'గజరాజు', 'ఇంద్రుడు',' చంద్రముఖి-2', 'శబ్దం' వంటి చిత్రాల్లో నటించిన మలయాళ నటి లక్ష్మీ మేనని ఒక ఐటీ విద్యార్థిని కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కొచ్చిలో ఓ ఐటీ ఉద్యోగిని స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి  అతడిపై దాడి చేశారంటూ లక్ష్మీ మేనన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
 
ఈ కేసులో ఇప్పటికే ముగ్గురుని అరెస్టు చేయగా, నిందితుల్లో ఒకరిగా నటి లక్ష్మీ మీనన్ పరారీలో ఉందని కొచ్చి నగర పోలీస్ కమిషనర్ విమలాదిత్య తెలిపారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు అయితే, ఆమె పేరును మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్‌లో చేర్చలేదనే ప్రచారం సాగుతోంది. 
 
కాగా, పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఓ బార్ వద్ద లక్ష్మీ మీనన్, ఐటీ ఉద్యోగ బృందాల మధ్య వివాదం తలెత్తింది. అక్కడితో ఆ గొడవ సద్దుమణగకపోవడంతో సదరు ఐటీ ఉద్యోగిని, ఆమె స్నేహితులు కలిసి వెంబడించి, అతడి కారును అడ్డగించి బలవంతంగా తమ కారులో ఎక్కించి, దాడి చేశారు. బాధితుడి  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

KCR: కేటీఆర్‌కు వేరు ఆప్షన్ లేదా? బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారా?

బంగారం దొంగిలించి క్రికెట్ బెట్టింగులు : సూత్రధారులు బ్యాంకు క్యాషియర్.. మేనేజరే...

నాగార్జున సాగర్‌లో మా ప్రేమ చిగురించింది : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments