Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరునవ్వులు చిందిస్తూ భర్తతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చిన 'చందమామ'

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2020 (13:44 IST)
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ నెల 30వ తేదీన పెళ్ళికూతురు కానుంది. ముంబైకు చెందిన యువ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడనుంది. ఆ రోజున దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తతో ఆమె ఓ ఫొటో దిగి పోస్టు చేసింది. 
 
'మా నుంచి మీకు దసరా శుభాకాంక్షలు' అని ఆమె పేర్కొంది. ఈ ఫొటోలో వారిద్దరు చిరునవ్వులు చిందిస్తూ కనపడుతున్నారు. కాగా, ఇప్పటికే వారి ఇళ్లలో పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవలే కాజల్ తన చేతివేళ్లను చూపిస్తూ తన నిశ్చితార్థ ఉంగరాన్ని చూపించింది. ఇటీవల కిచ్లూ ఓ పోస్ట్‌ చేస్తూ తాము వెడ్డింగ్‌ షాపింగ్ చేస్తున్నామని చెప్పాడు. పెళ్లి అనంతరం వీరిద్దరు కొత్త ఇంట్లో ఉండనున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments