Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరునవ్వులు చిందిస్తూ భర్తతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చిన 'చందమామ'

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2020 (13:44 IST)
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ నెల 30వ తేదీన పెళ్ళికూతురు కానుంది. ముంబైకు చెందిన యువ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడనుంది. ఆ రోజున దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తతో ఆమె ఓ ఫొటో దిగి పోస్టు చేసింది. 
 
'మా నుంచి మీకు దసరా శుభాకాంక్షలు' అని ఆమె పేర్కొంది. ఈ ఫొటోలో వారిద్దరు చిరునవ్వులు చిందిస్తూ కనపడుతున్నారు. కాగా, ఇప్పటికే వారి ఇళ్లలో పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవలే కాజల్ తన చేతివేళ్లను చూపిస్తూ తన నిశ్చితార్థ ఉంగరాన్ని చూపించింది. ఇటీవల కిచ్లూ ఓ పోస్ట్‌ చేస్తూ తాము వెడ్డింగ్‌ షాపింగ్ చేస్తున్నామని చెప్పాడు. పెళ్లి అనంతరం వీరిద్దరు కొత్త ఇంట్లో ఉండనున్నారు.

 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments