Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి గీతాంజలికి ఆన్‌లైన్‌‌లో వేధింపులు.. ఫోటో మార్ఫింగ్ చేసి..?

Webdunia
బుధవారం, 26 మే 2021 (13:25 IST)
Geethanjali
హీరోయిన్స్‌కు ఆన్‌లైన్ వేధింపులు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నాయి. వారి ఫొటోలని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన ఫొటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. గతంలో పూజా హెగ్డే, ప్రియమణి, యాంకర్ శ్రీముఖి.. వంటి వారికి ఈ వేధింపులు ఎదురు కాగా, తాజాగా.. నటి గీతాంజలి ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. ఆమె ఫొటోను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డేటింగ్ వెబ్ సైట్లో ఉంచడంతో పోలీసులకి ఫిర్యాదు చేసింది.
 
'శీలవతి' వంటి సినిమాల్లో నటించిన గీతాంజలి (ఫ్రూటీ) ఫొటోను ఓ డేటింగ్ యాప్ లో పెట్టారు కొందరు వ్యక్తులు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న గీతాంజలి.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
 
తన ఫొటోలు డేటింగ్ సైట్లో ఉంచడంతోపాటు.. తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, ఇటీవల సింగర్ మధుప్రియ కూడా తనకు కొన్ని నంబర్ల నుంచి బ్లాంక్ కాల్స్ వస్తున్నాయి షీ టీమ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments