Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓపీఎస్ - ఈపీఎస్... ఇద్దరిలో ఎవరైతే మాకేంటి.. మాకు ఒరిగేది ఏమీ లేదు: హీరో విశాల్

నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు విశాల్ తమిళనాడు ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరు ఎవరు ముఖ్యమంత్రి అయినా మాకు ఒరిగేది ఏంటన

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (11:42 IST)
నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు విశాల్ తమిళనాడు ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరు ఎవరు ముఖ్యమంత్రి అయినా మాకు ఒరిగేది ఏంటని ఆయన ప్రశ్నించారు. 
 
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకునే సమయంలో జరిగిన అవాంఛనీయ ఘటనలపై విశాల్ తాజాగా స్పందించారు. సభలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ప్రజాప్రతినిధులు కనీసం చట్టసభల్లో సభ్యుల్లోనైనా హుందాగా మెలగాలని హితవు పలికారు. 
 
అదేసమయంలో ఈపీఎస్ (పళనిస్వామి) గెలిచినా, ఓపీఎస్ (పన్నీర్ సెల్వం) గెలిచినా తమకు ఒరిగేది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలోని రైతులంతా కరవు కోరల్లో చిక్కుకున్నారని, అయినా రైతాంగాన్ని కాపాడే నాథుడే లేడని మండిపడ్డారు. ప్రస్తుత పాలకులైనా తమకు ఓటేసిన ప్రజల కష్టసుఖాలను పట్టించుకుంటారని ఆశపడుతున్నట్టు చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

బెడ్రూంలో నాతో కలిసి నా భర్త ఏకాంత వీడియోలు, అరెస్ట్ చేయండి అంటూ భార్య ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments