Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ ఆర్మీకి భూమి విరాళంగా ఇవ్వలేదు : హీరో సుమన్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (07:37 IST)
ఇండియన ఆర్మీకి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని హీరో సుమన్ స్పష్టం చేశారు. పైగా, ఈ వివాదంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను భూమిని ఇంకా విరాళంగా ఇవ్వలేదని చెప్పారు. 

 
ఇండియన్ ఆర్మీకి ఇచ్చినట్టుగా చెబుతున్న భూమి వివాదంలో ఉందని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందని చెప్పారు. వివాదం పరిష్కారమైన వెంటనే తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. అందువల్ల సామాజిక మాద్యమాల్లో ప్రసారమవుతున్న వార్తలను నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. 

 
కాగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సుమన్ పేరు హోరెత్తిపోతుంది. ఇండియన్ ఆర్మీకి 117 ఎకరాల భూమిని దానం ఇచ్చి, గొప్ప మనసును చాటుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments