Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ ఆర్మీకి భూమి విరాళంగా ఇవ్వలేదు : హీరో సుమన్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (07:37 IST)
ఇండియన ఆర్మీకి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని హీరో సుమన్ స్పష్టం చేశారు. పైగా, ఈ వివాదంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను భూమిని ఇంకా విరాళంగా ఇవ్వలేదని చెప్పారు. 

 
ఇండియన్ ఆర్మీకి ఇచ్చినట్టుగా చెబుతున్న భూమి వివాదంలో ఉందని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందని చెప్పారు. వివాదం పరిష్కారమైన వెంటనే తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. అందువల్ల సామాజిక మాద్యమాల్లో ప్రసారమవుతున్న వార్తలను నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. 

 
కాగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సుమన్ పేరు హోరెత్తిపోతుంది. ఇండియన్ ఆర్మీకి 117 ఎకరాల భూమిని దానం ఇచ్చి, గొప్ప మనసును చాటుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments