Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదురై ఎయిర్‌పోర్టులో హీరో సిద్ధార్థ్ తల్లిదండ్రులకు చేదు అనుభవం

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (15:03 IST)
మదురై విమానాశ్రయంలో హీరో సిద్దార్థ్ తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయానికి భద్రతా ఉండే సీఆర్పీఎఫ్ జవాన్లు వృద్ధులైన సిద్ధార్థ్ తల్లిదండ్రుల పట్ల అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించారు. అయితే, ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జరిగింది. 
 
దీనిపై హీరో సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తన తల్లిదండ్రులతో కలిసి వస్తుంటే మదురై ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది వేధించారని ఆరోపించారు. తన తల్లిదండ్రుల బ్యాగులను తనిఖీ చేసి అందులోని వస్తువులన్నీ తీయాలని చెప్పారని, వాళ్ల వయసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని తాను విజ్ఞప్తి చేయగా, పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
పైగా, వాళ్లు హిందీలోనే మాట్లాడుతుండటంతో తాను ఇంగ్లీషులో మాట్లాడాలని కోరానని, అయినా వాళ్లు హిందీలోనే మాట్లాడారని ఇలా 20 నిమిషాల పాటు వాళ్ల దురుసు ప్రవర్తన సాగిందన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే భారత్‌లో ఇలానే ఉంటుందని దురుసుగానే సమాధానమిచ్చారని సిద్ధార్థ్ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments