Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి పాడెను ఆ నలుగురు మాత్రమే మోయాలి : మోహన్ బాబు

దివికేగిన దాసరి నారాయణ రావు పాడెను ఆ నలుగురు వ్యక్తులు మాత్రమే మోయాలని సినీ నటుడు మోహన్ బాబు సూచించారు. ఆ నలుగురు మినహా మిగిలిన వారెవ్వరూ ఆయన పాడెను తాకరాదన్నారు.

Webdunia
బుధవారం, 31 మే 2017 (12:09 IST)
దివికేగిన దాసరి నారాయణ రావు పాడెను ఆ నలుగురు వ్యక్తులు మాత్రమే మోయాలని సినీ నటుడు మోహన్ బాబు సూచించారు. ఆ నలుగురు మినహా మిగిలిన వారెవ్వరూ ఆయన పాడెను తాకరాదన్నారు. 
 
దాసరి మంగళవారం మరణించిన విషయం తెల్సిందే. ఆయన భౌతికకాయానికి మోహన్ బాబు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన కొన్ని సూచనలు చేశారు. దాసరిని మోయాల్సిన నలుగురు వ్యక్తుల పేర్లు చెబుతూ, మధ్యలో మరో ఇద్దరు పట్టుకుని ఉండాలని, ఆ ఆరుగురు మినహా మరెవరూ దాసరిని తాకడానికి వీల్లేదని అరిచి చెప్పారు. 
 
"ఇక మనం నేరుగా గుడి దగ్గరికి వెళుతున్నాం. అక్కడ నీళ్లు చల్లిన తరువాతే కింద పెడుతున్నాం. ఎవరూ తొందరపడకండి. నిదానంగా నడవండి... గోవిందా... గోవిందా" అంటూ ఆయన దేహంతో పాటు ముందుకు సాగారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తనైనా వదులుకుంటానుగానీ .. ఆమెను వదిలివుండలేను .. బాలికతో ముగ్గురు పిల్లల తల్లి పరార్!

భర్త దుబాయ్ వెళ్లాడు.. మూడేళ్ల కుమారుడిపై తల్లి రోజూ దాడి.. వీడియో వైరల్

Amaravati Capital Reconstruction: రైతులకు ప్రత్యేక ఆహ్వానం- వారి త్యాగాల వల్లే?

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments