Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి పాడెను ఆ నలుగురు మాత్రమే మోయాలి : మోహన్ బాబు

దివికేగిన దాసరి నారాయణ రావు పాడెను ఆ నలుగురు వ్యక్తులు మాత్రమే మోయాలని సినీ నటుడు మోహన్ బాబు సూచించారు. ఆ నలుగురు మినహా మిగిలిన వారెవ్వరూ ఆయన పాడెను తాకరాదన్నారు.

Webdunia
బుధవారం, 31 మే 2017 (12:09 IST)
దివికేగిన దాసరి నారాయణ రావు పాడెను ఆ నలుగురు వ్యక్తులు మాత్రమే మోయాలని సినీ నటుడు మోహన్ బాబు సూచించారు. ఆ నలుగురు మినహా మిగిలిన వారెవ్వరూ ఆయన పాడెను తాకరాదన్నారు. 
 
దాసరి మంగళవారం మరణించిన విషయం తెల్సిందే. ఆయన భౌతికకాయానికి మోహన్ బాబు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన కొన్ని సూచనలు చేశారు. దాసరిని మోయాల్సిన నలుగురు వ్యక్తుల పేర్లు చెబుతూ, మధ్యలో మరో ఇద్దరు పట్టుకుని ఉండాలని, ఆ ఆరుగురు మినహా మరెవరూ దాసరిని తాకడానికి వీల్లేదని అరిచి చెప్పారు. 
 
"ఇక మనం నేరుగా గుడి దగ్గరికి వెళుతున్నాం. అక్కడ నీళ్లు చల్లిన తరువాతే కింద పెడుతున్నాం. ఎవరూ తొందరపడకండి. నిదానంగా నడవండి... గోవిందా... గోవిందా" అంటూ ఆయన దేహంతో పాటు ముందుకు సాగారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments