Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం : హీరో అబ్బవరం సోదరుడు మృతి

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (12:40 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా వైరస్ సోకి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన నుంచి తేరుకోకముందే మంగళవారం ఊపిరితిత్తుల కేన్సర్‌ కారణంగా ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం చెందారు. ఇపుడు మరో విషాదకర ఘటన జరిగింది. 
 
"ఎస్ఆర్ కళ్యాణ మండపం" చిత్రంలో తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రాంరాజులు రెడ్డి ఒక రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాంరాజులును సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ఆయన అక్కడ చనిపోయినట్టు సమాచారం. కాగా, అబ్బవరం రాంరాజులు రెడ్డి సంబేపల్లి మండలం దుద్యాల గ్రామంలో నివాసం ఉంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments