Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ సార్, అనుకోకుండా అపార్థం జరిగి వుంటే క్షమించండి అంటూ కార్తీ

ఐవీఆర్
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (17:24 IST)
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై అటు పాలక పార్టీ, ఇటు వైసిపి నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అయితే స్వామివారి కోనేరులో మునకలు వేసి మరీ ప్రతిజ్ఞ చేసారు. లడ్డూ ప్రసాదంలో తన హయాంలో కల్తీ జరిగినట్లయితే తను తన కుటుంబం సర్వనాశనమైపోవాలంటూ దీపం చూపిస్తూ ప్రమాణం చేసారు. ఇదిలావుంటే హైదరాబాదులో కార్తీ హీరోగా నటించిన సత్యం సుందరం సినిమా ప్రి-రిలీజ్ వేడుక జరిగింది.
 
ఈ సందర్భంగా యాంకర్.. లడ్డూ కావాలా నాయనా అంటూ అడిగింది. దీనికి సమాధానంగా లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ దాని గురించి మాట్లాడకూడదు అంటూ కార్తి బదులిచ్చారు. ఈ మాటలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేసారు. సినిమాకు సంబంధించినవారు సనాతన ధర్మానికి మద్దతుగా వుండాలనీ, లేదంటే మాట్లాడకుండా వుండటమే మంచిదన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారం.. పిల్లి చిక్కలేదు (video)

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం : గాల్లో కలిసి ముగ్గురి ప్రాణాలు

Bhadradri: హైటెన్షన్ విద్యుత్ తీగలు బైక్‌కు తగిలి ఓ వ్యక్తి సజీవ దహనం.. ఎక్కడ?

భారత్‌పై పన్నుల మోత మోగిస్తాం : డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

'బిగ్ బాస్‌'‍ ఛాన్స్ పేరుతో వైద్యుడికి కుచ్చుటోపీ - రూ.10 లక్షలు వసూలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments