Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ సార్, అనుకోకుండా అపార్థం జరిగి వుంటే క్షమించండి అంటూ కార్తీ

ఐవీఆర్
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (17:24 IST)
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై అటు పాలక పార్టీ, ఇటు వైసిపి నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అయితే స్వామివారి కోనేరులో మునకలు వేసి మరీ ప్రతిజ్ఞ చేసారు. లడ్డూ ప్రసాదంలో తన హయాంలో కల్తీ జరిగినట్లయితే తను తన కుటుంబం సర్వనాశనమైపోవాలంటూ దీపం చూపిస్తూ ప్రమాణం చేసారు. ఇదిలావుంటే హైదరాబాదులో కార్తీ హీరోగా నటించిన సత్యం సుందరం సినిమా ప్రి-రిలీజ్ వేడుక జరిగింది.
 
ఈ సందర్భంగా యాంకర్.. లడ్డూ కావాలా నాయనా అంటూ అడిగింది. దీనికి సమాధానంగా లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ దాని గురించి మాట్లాడకూడదు అంటూ కార్తి బదులిచ్చారు. ఈ మాటలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేసారు. సినిమాకు సంబంధించినవారు సనాతన ధర్మానికి మద్దతుగా వుండాలనీ, లేదంటే మాట్లాడకుండా వుండటమే మంచిదన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?

ఎయిరిండియా విమాన ప్రమాదంలో 110 మంది మృత్యువాత? మాజీ సీఎం కూడా??? (Video)

పైలెట్ల లోపమా? కుట్ర కోణమా? టేకాఫ్‌లో అవాంతరమా?

చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)

అహ్మదాబాద్ విమానాశ్రయంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం: లోపల 242 మంది ప్రయాణికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments