Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారా? యూట్యూబర్లపై హీరో ఫైర్!

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (13:41 IST)
యూట్యూబర్లపై హీరో ఆది పనిశెట్టి మండిపడ్డారు. తాము అప్‌లోడ్ చేసే వీడియోలకు వ్యూస్ వచ్చేందుకు ఎంతకైనా తెగిస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఆయన తాజాగా నటించిన చిత్రం "శబ్దం". ఈ నెల 28వ తేదీన విడుదలవుతుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం, సినీ కెరీర్ తదితర అంశాలపై స్పందించారు. తన భార్య నిక్కీ గల్రానీతో తాను విడిపోతున్నట్టు వస్తున్న కథనాలపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. 
 
ఇలాంటి వార్తలు చూసి ఎంతగానో బాధపడినట్టు చెప్పారు. అలాంటి వార్తలు రాసే వారిపై కోపం వచ్చిందన్నారు. నిక్కీ నాకు మొదటి నుంచి మంచి స్నేహితురాలన్నారు. నా కుటుంబ సభ్యులకు కూడా ఆమె ఎంతో చేరువైది. మా ఇంట్లో వాళ్లు ఆమెకు బాగా నచ్చారు. ఆమెతో ఉంటే నేను సంతోషంగా ఉంటాననిపించింది. దీంతో పెద్దల అంగీకారంతోనే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. 
 
అయితే, మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని కొన్ని యూట్యాబ్‌లలో కథనాలు వచ్చాయి. తొలుత వాటిని చూసి షాకయ్యా. బాగా కోపం వచ్చింది కూడా. ఆ తర్వాత ఆయన ఖాతాల్లోని పాత వీడియోలను చూడగా... ఇలాంటి యూట్యూబర్స్‌ను పట్టించుకోకపోవడం మంచిదనిపించింది. క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థమైంది అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments