Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన అమితాబ్ మనుమరాలు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (09:47 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనుమరాలు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ - అభిషేక్ బచ్చన్‌ల కుమార్తె అరాధ్య కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తనపై అవాస్తవాలు వ్యాప్తి చేస్తున్న టాబ్లాయిడ్‌ను నిలువరించాలంటూ అభ్యర్థించారు.
 
తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై ఆ యూట్యూబ్ టాబ్లాయిడ్ తప్పుడు కథనాలు ప్రచురిస్తుందని ఆరాధ్య తన పిటిషన్‌లో పేర్కొంది. తాను మైనర్ అయినందువల్ల ఇలాంటి వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరుగనుంది. 
 
కాగా, ఆరాధ్య బచ్చన్‌ గతంలోనూ ట్రోలింగ్‌కు గురైంది. తన వ్యక్తిగత జీవితమే లక్ష్యంగా ఆమెపై ట్రోల్స్ అవాకులు చవాకులు రాసుకొచ్చారు. ఈ తీరుపై అభిషేక్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోలింగ్‌కు అస్సలు ఆమోదయోగ్యం కాదు. 
 
ఎవరూ దాన్ని సహించకూడదు. అయితే, ఓ పబ్లిక్ ఫిగర్‌గా ట్రోలింగ్ ఎందుకు జరుగుతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ, నా కుమార్తెపై ట్రోలింగ్ ఏ రకంగాను సమర్థనీయం కాదు. ఏమైనా అనాలంటే నేరుగా తననే విమర్శించాలని అభిషేక్ బచ్చన్ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

Yoga Day: యోగా తర్వాత అల్పాహారం- తోపులాట-స్పృహ కోల్పోయిన విద్యార్థిని

Operation Sindhu: ఇరాన్‌ నుంచి భారత్‌కు 827 మంది భారతీయులు.. భావోద్వేగం

Pushpa 2: తెలంగాణలో ప్రత్యక్ష్యమైన రప్పా రప్పా డైలాగ్ ఫ్లెక్సీలు.. ఎక్కడంటే?

"మేడే, మేడే" కాల్, ఈసారి ఇండిగో విమానం వంతు, ఏం జరిగిందో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments